IIIT NOTIFICATION 2022: ఐఐఐటీ ప్రవేశ నోటిఫికేషన్ ఆగస్టులో

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఈ విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల కానుంది. రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఛాన్సలర్ ఆచార్య కెసి రెడ్డి అన్నారు. ఇడుప్లపాయ ట్రిపుల్ ఐటీ ఈ అంశాలపై జూలై 29న చర్చించింది.ఆర్‌జీయూకేటీకి న్యాక్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.ఆర్‌జీయూకేటీ రెగ్యులర్‌ వీసీ నియామకానికి 30 దరఖాస్తులు వచ్చాయని, సెప్టెంబర్‌లోగా ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీలో 660 మంది రెగ్యులర్ టీచర్లు, ఇతర కంట్రిబ్యూటర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.కాంట్రాక్టు ఉపాధ్యాయులు, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపునకు కమిటీని నియమించామని, ఆగస్టు 4న సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!