8 పాఠశాలలకు ఉత్తమ అవార్డులు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది పాఠశాలలకు ఉత్తమ పాఠశాలల అవార్డును ప్రదానం చేయనున్నారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలు, విద్యార్థుల సరాసరి మార్కులు అత్యధికంగా ఉన్న బడులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ప్రతి యాజమాన్యం నుంచి ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఉత్తమ పాఠశాలలకు సీఎం జగన్‌ జ్ఞాపికలు అందజేయనున్నారు.

error: Content is protected !!